చందాన‌గ‌ర్‌లో బీజేపీ నాయ‌కుల విస్తృత ప్రచారం

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందాన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని తారానగర్, వెంకటాద్రి కాలనీ, రాజీవ్ నగర్, ఇందిరానగర్, టెలికాం కాల‌నీల్లో డివిజన్ బిజెపి అభ్యర్థిని కసిరెడ్డి సింధు రెడ్డితో క‌లిసి ఆ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ గొల్లపల్లి కృష్ణారెడ్డి, కసిరెడ్డి భాస్కరరెడ్డిలు ప్రచారం నిర్వహించారు. క‌మ‌లం పువ్వు గుర్తుకు ఓటు వేయాల‌ని కోరారు. కేవ‌లం బీజేపీతోనే గ్రేట‌ర్ అభివృద్ధి సాధ్య‌మ‌న్నారు.

చందాన‌గ‌ర్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న గొల్లపల్లి కృష్ణారెడ్డి, కసిరెడ్డి భాస్కరరెడ్డి, కసిరెడ్డి సింధు రెడ్డి
కసిరెడ్డి సింధు రెడ్డికి తిల‌కం దిద్దుతున్న‌ మ‌హిళ
బీజేపీ నాయ‌కుల‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్న స్థానికులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here