దూబే కాలనీ పట్టణ‌ప్రగతిలో మొక్కలు నాటిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే‌ శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ దూబే కాలనీ లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హరితహారం కార్యక్రమం లో కాలనీవాసులు, నాయకులు, పార్టీ కార్యకర్త లతో కలిసి రాగం నాగేందర్ యాదవ్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో దూబే కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్, యాదగిరి, వెంకటస్వామి, మల్లికార్జున్, ప్రవీణ్ కుమార్, అంజయ్య ముదిరాజ్, కొండయ్య, కిశోర్ చారి, డేవిడ్, వీరేశం, శివ నాయక్, మధుసూదన్ గౌడ్, సతీష్, ఆర్ జీ కే వార్డు మెంబర్ శ్రీకళ, రోజా, నాయకులు గోపాల్ యాదవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, గణపురం రవీందర్, సుధాకర్ రెడ్డి, రాజ్ కుమార్, శ్రీకాంత్, మహేందర్ సింగ్, వెంకటేశ్వర్లు, జమ్మయ్య, పట్లోళ్ల నరసింహ రెడ్డి, రామచందర్, దివాకర్ రెడ్డి, బృంగి సుమన్, జీహెచ్ఎంసీ సిబ్బంది వర్క్ ఇన్ఫెక్టర్ యాదగిరి, ఎస్ ఆర్ పీ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

దూబే కాలనీలో‌ మొక్కలు నాటుతున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here