నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర ని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ ప్రస్తుత కమిషనర్ గా పనిచేస్తున్న వీసీ సజ్జనార్ ను ఆర్టీసి ఎండి గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
