శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మోతె శ్రీలత శోభన్ రెడ్డిని ఆమె కార్యాలయంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
