పీఏసీ చైర్మ‌న్‌గా ఆరెక‌పూడి గాంధీ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అసెంబ్లీ ప్రాంగణంలో దసరా పర్వదినం సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ త‌న ఛాంబర్ లో జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ల‌ను మర్యాదపూర్వకంగా కలిసి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నర్సింహాచార్యులు, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, నాయకులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, గణేష్ ముదిరాజ్‌, మారబోయిన రాజు యాదవ్, నాయినేని చంద్రకాంత్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, ప్రసాద్, కోనేరు ప్రసాద్, శ్రీనివాస్, మంత్రి ప్రగడ సత్యనారాయణ, అక్బర్ ఖాన్, పోతుల రాజేందర్, అనిల్ రెడ్డి, కాశినాథ్ యాదవ్, MD ఇబ్రహీం, మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, రాజు యాదవ్, చైతన్య నరేందర్ బల్లా, శశాంక్, కంది జ్ఞానేశ్వర్, మధుకర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

బాధ్య‌త‌ల‌ను స్వీక‌రిస్తున్న ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here