జనసేన పార్టీ ఆల్విన్ కాలనీ డివిజన్-124 అధ్యక్షుడిగా మాధవ రావు

నమస్తే శేరిలింగంపల్లి : జనసేన పార్టీ ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడిగా ఆబోతుల మాధవ రావు నియమితులయ్యారు. తనపై నమ్మకంతో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాజలింగం, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఆల్విన్ కాలనీ లో జనసేన పార్టీని బలోపేతం చేసేవిధంగా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here