శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సుదర్శన్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన Centuary Mattresses and Sofas షో రూమ్ ను ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి PV సింధుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.






