శేరిలింగంపల్లి, (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ బుదవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్నం మహేందర్ రెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి శాలువా కప్పి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు నాయకులు జనార్థన్ రెడ్డి, దీక్షిత్ రెడ్డి తదితరులు ఉన్నారు.