టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ ప్ర‌మాణ స్వీకారానికి త‌ర‌లిన కాంగ్రెస్ శ్రేణులు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన బొమ్మ మహేష్ కుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవనికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు త‌ర‌లి వెళ్లాయి.

ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జివి.జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఖానామెట్ కార్యాలయం నుండి ర్యాలీగా కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరి వెళ్లాయి. భారీ ర్యాలీతో గన్ పార్కుకు చేరుకొని అమరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

గ‌న్ పార్కు వ‌ద్ద అమ‌రుల స్థూపానికి నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here