మియాపూర్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన అన్వర్ షరీఫ్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ ద్విచక్ర వాహనాల మెకానిక్స్ అసోసియేషన్ ఆద్వ‌ర్యంలో స్వాంత‌త్ర ఆదివారం స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. మియాపూర్ బస్టాప్ వద్ద ఏర్పాటు చేసిన ఏర్పటు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ మైనారిటీ విభాగం రాష్ట్ర నాయ‌కులు ఎండీ అన్వర్ షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అన్వర్ షరీఫ్ మువ్వ‌న్నెల‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. మియాపూర్ బైక్ మెకానిక్స్ అసోసియేష‌న్ క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తి ఏడు జాతీయ పండుగ‌ల‌ను నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి ఫిరోజ్, ఎండి ఇలియాస్ షరీఫ్, బి మహేందర్ ముదిరాజ్, ఎండి ఖాజా, ఎండి జహంగీర్, సయ్యద్ మోసిన్, జహంగీర్, రాజు, సురేష్, తిరుపతి తదితరులు ఉన్నారు.

బైక్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండావిష్కరించిన అన్వర్ షరీప్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here