జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మసీద్ బండ, పాపి రెడ్డి కాలనీ, లింగంపల్లి, హఫీజ్ పేట్, కొండాపూర్ తదితర ప్రాంతాలలో మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నియోజకవర్గ ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

పాపిరెడ్డి కాలనీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here