జ‌న‌ప్రియ‌న‌గ‌ర్‌లో బీజేపీ నాయ‌కుల ప‌ర్య‌ట‌న

  • వ‌ర‌ద స‌హాయం అంద‌ని బాధితుల పేర్లు న‌మోదు

హ‌ఫీజ్‌పేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని జ‌న‌ప్రియ న‌గ‌ర్‌లో వ‌ర‌ద స‌హాయం అంద‌ని బాధితుల‌ను ఆద‌వారం బీజేపీ నాయ‌కుడు బోయిని మ‌హేష్ యాద‌వ్ ప‌రామ‌ర్శించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న వారి పేర్ల‌ను న‌మోదు చేసుకుని జాబితా త‌యారు చేశారు. ఆ జాబితాను సోమ‌వారం సంబంధిత జీహెచ్ఎంసీ అధికారుల‌కు అంద‌జేస్తామ‌ని, బాధితుల‌కు వ‌ర‌ద స‌హాయం రూ.10వేలు అందేలా చూస్తామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు స్థానిక బీజేపీ నాయ‌కులు పాల్గొన్నారు.

వ‌ర‌ద స‌హాయం అంద‌ని బాధితుల పేర్ల‌ను న‌మోదు చేస్తున్న బీజేపీ నాయ‌కుడు బోయిని మ‌హేష్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here