గుడ్ల ధనలక్ష్మి ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో ముగ్గుల పోటీలు

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి‌): చందానగర్ డివిజన్ పరిధిలోని జేవీఎన్‌ గార్డెన్ లో గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ అధినేత గుడ్ల ధనలక్ష్మి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా మ‌హిళ‌ల‌కు ముగ్గుల పోటీల‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, రోజా రంగారావు, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్ యాదవ్ లు పాల్గొని విజేత‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రంగారావు, చందానగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, హఫీజ్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, తెరాస నాయకులు ఆదర్శ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రవీణ్, సురేందర్ పాల్గొన్నారు.

మ‌హిళ‌ల‌కు బ‌హుమ‌తుల‌ను అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, రోజా రంగారావు, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్ యాదవ్, గుడ్ల ధనలక్ష్మి
కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here