జడ్సీకి శుభాకాంక్షలు తెలిపిన జోనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్

నమస్తే శేరిలింగంపల్లి:శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ప్రియాంక అల ఐఏఎస్ ను శేరిలింగంపల్లి జోనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓర్సు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు జోనల్ కమిషనర్ కార్యాలయంలో జడ్ సీ అల ప్రియాంకకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రధాన కార్యదర్శి మధు, సలహా దారులు వెంకట్రామిరెడ్డి, రామ్ చందర్, కాంట్రాక్టర్ నాయకులు రాజ్ కుమార్, శేఖర్ రెడ్డి, మల్లికార్జున్, ఆర్ వెంకటేశ్, బి. నర్సింహా, సందీప్ రెడ్డి, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జడ్సీ ప్రియాంకను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న జోనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here