సాయినగర్ బస్తీలో పర్యటించిన బాలింగ్ గౌతమ్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని సాయినగర్ బస్తీ లో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. ఆయన వెంట సంజు సాగర్ , పాషా భాయ్, శ్రీధర్, ముజీబ్, కమాజి, శ్రీకాంత్ పాల్గొన్నారు.

సమస్యలు తెలుసుకుంటున్న బాలింగ్ గౌతమ్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here